Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
Karthika masam | కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. కార్తిక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి, పవిత్ర స్నానాలు ఆచరించ�
Yadadri | యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో
యాదాద్రిలో కార్తీకమాసం సందడి మొదలైంది. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు, దీపారాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 454 మంది దంపతులు వ్రతపూజలో పాల్గొన్నారు.
Yadadri | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు
Vemulawada | ఈ నెల 25వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా సుప్రభాతసేవ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం,
char dham yatra: ఛమోలీ జిల్లాలోని మానా గ్రామంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి మాట్లాడారు. ఈ ఏడాది ఛార్థామ్కు యాత్రికులు పెద్ద సంఖ్
Basara Temple | నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఈ నెల 25న కేతుగ్రహ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని మూసి వేయన్నుట్లు ఈవో సోమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు