Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం మన్యుసూక్త పారాయణం జరిపి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు మరిన్ని ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి లడ్డూ, పులిహోర, వడతో పాటు మరో 8 రకాల ప్రసాదాలు త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో దాదాపు లక్ష మంది భక్తులు ఆలయానికి తరలిచ్చారు. ధర్మ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గం�
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తజన సంద్రమైంది. కార్తిక మాసంతోపాటు వరుస సెలవులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, రూ.300 టికెట్ దర్శనానికి రెండు గంటలు పట్టింది.
తెలంగాణలోనే పర్యాటకంగా ఎంతో పేరొందిన మినీ కాశ్మీర్ సోమశిల. పాపికొండలకు దీటుగా పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో లలితాసోమేశ్వరాలయం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.
Yadadri | కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని