యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
Srishailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడి (నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రి)ని భక్తులు విమాన క్యాబిన్ బ్యాగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు
Srisailam | శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం మన్యుసూక్త పారాయణం జరిపి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవార�