Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక
కరిని కాపాడాలనే కడు ఉత్సుకత, ఉత్సాహంతో వడివడిగా పడి పోతున్న హరి వెంట పరుగిడుతున్న హరిణి పైటకొంగు మాత్రం ప్రియుని చేతిలో చిక్కువడే ఉంది. ‘ఎక్కడికి స్వామీ!’ అని ఆ జగజ్జనని మిక్కిలి మక్కువపడి పనిగట్టుకు పి�
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తు లు తరలిరావడంతో మల్లన్న క్షేత్రంలో సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి 10వేల మందికి పైగా భ�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20 వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలివచ్
ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో, చెక్డ్యాంలో పుణ్యస్నానాలు చేసి అమ్మ�
Telangana Temples | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోరిక మేరకు ఆలయ పూజ సేవలను విస్తరించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం అరణ్య భవన్లో