హిందూమతాన్ని కించపరుస్తూ, అయ్యప్ప స్వామి జననం గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు.
మండలంలోని వెంకటాపూర్ (పీటీ)లో నిర్వహిస్తున్న శ్రీలలితా పరమేశ్వరీ దేవి సహస్ర చండీ యాగంలో పాల్గొనేందుకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. లిలితా పరమేశ్వరీ దేవీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేద స్వస్తితో �
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Medak Church | చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా