పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మం
కాకతీయుల కాలంలో నిర్మించిన పర్వతగిరి శివాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 26, 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూ
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�
ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంతోపాటు అన్ని ఆలయాల్లో సోమవార�
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువ జామునే సమీపంలోని ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి�
పట్టణంలోని శివకేశవ ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వేద పండితుల సమక్షంలో నిర్వహించిన విష్ణు, శ్రీదేవి-భూదేవి, పార్వతి-పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకర