జనమే జయ మహారాజు (అర్జునుని మనవడు)చే ప్రతిష్ఠితమైన గణపతి అంశ సంభూతులైన గోపాలదాసుల వారిచే స్థుతించి, సే వించబడిన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి భక్తుల పా లిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే జాతర.. తొమ్మిది వారాలపాటు కొన�
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేండ్ల కోసారి జరుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ జాతర ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి.
ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు.
Magha Amavasya | మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
శ్రీరాముడు జలకమాచరించిన కూడవెల్లి వాగులో భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కూడవెల్లి రామలింగేశ్వర క్షేత్రం సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట-భూంపల్లి మండలంలో ఉంది.