యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు నారసింహస్వామివారికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ అర్చకులు అలకి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు.