సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు �
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
న్యాల్కల్, జనవరి 26: సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. శ్లోకాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. చదువుల తల్లి సరస్వతీ దేవికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సరస్వతీ యాగం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంగళవారం ఉదయం, సాయంత్రం అధ్యయనోత్సవాలు వైభ�
మండలంలోని తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా కనిపించింది. జాతర రెండోరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు 50 వేల సంఖ్యలో భక్తులు వచ్చారని ఆలయ వర్గాలు తెలిపాయి.