శనివారం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రకు వచ్చే భక్తులపై రోజువారీ పరిమితిని ఎత్తివేయనున్నట్టు ఉత్తరాఖండ్ సర్కారు తెలిపింది. దర్శనానికి భక్తులు ఆఫ్లైన్, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది.