Chardham Yatra | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24గంటలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు స
Helicopter Services | ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కు హెలికాప్టర్ సర్వీసుల (Helicopter services) ను రద్దుచేశారు. రెండు రోజులపాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
Chardham Yatra | చార్ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత సీజన్తో పోలిస్తే ఈ సారి చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య బాగా తగ్గిందని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన�
Badrinath Temple | చార్ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ద్వారా తెరిచిన వెంటనే జై బద్రీ విశాల్ నినాదాలతో బద్రీనాథ్ ప్రతిధ్వ
Chardham Yatra | చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.
Chardham Yatra | చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికుల కోసం మొదటి ''భారత్ గౌరవ్ ట్రైన్'' అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేశ్ తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గఢ్వాల్ మండల్ విక�
ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా ఉన్నారు. చలికాలం వల్ల కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులను మూసేశారు. ఈ నె�
విపరీతమైన వేడిలో దుమ్ముతుపాను లేస్తున్నది. వాహనాలు రహదారిపై కిక్కిరిసిపోయాయి. కుప్పలుగా ఉన్న పడవలతో గంగా నది తీరం రద్దీగా ఉన్నది. ముంబైలోని చౌపట్టీ బీచ్లో వలె గంగా తీరంలో ఓ స్థాయిలో ప్లాస్టిక్, చెత్త �
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గర్వాల్ రీజియన్లో ఆది, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆదివారం యాత�
Chardham Yatra | ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో జూలై 7, 8 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �
15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర�