Kedarnath | చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్నాథ్ ధామ్ తెర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం పది రోజుల్లో 2.81లక్షల మంది భక్తులు బాబా కేదార్న�
Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 75వేల మందికిపైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు. వరుసగా �
చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి �
Chardham Yatra 2024 | చార్దామ్ యాత్ర-2024లో భాగంగా బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ద్వారాలను తెరిచే కార్యక్రమానికి ఆదివారం అంకురార్పణ జరిగింది.
శీతాకాలం సందర్భంగా అత్యంత పవిత్రమైన బద్రీనాథ్ దేవాలయాన్ని శనివారం నుంచి మూసివేశారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని 15 క్వింటాళ్ల బంతి పూలతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణను చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. దేశ, �
Kedarnath | చుట్టూ మంచుకొండలు, జల జల పారే సెలయేరు, మందాకిని నదీప్రవాహం, భూలోక దేవలోకంగా చార్ధామ్ యాత్ర విరాజిల్లుతోంది. అందులో ప్రధానమైనదిగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న పుణ్య క్షేత్రం కే�
Chardham Yatra | కేదార్నాథ్లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోన్ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు 4వేల మంది భక్తులన�
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గర్వాల్ హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, �
Chardham Yatra | చార్ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు.
ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్నది. చార్ధామ్లో భాగమైన యమునోత్రి ఆలయాన్ని ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12.41కి తెరవనున్నట్లు యమునోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్ ఉనియల్ తెలిపారు.