డెహ్రాడూన్, జూన్ 29: చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూలై 1 నుంచి దశలవారీగా యాత్రను ప్రారంభించాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిందని, దీంతో యాత్�
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..
గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.