డెహ్రాడూన్, జూన్ 29: చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూలై 1 నుంచి దశలవారీగా యాత్రను ప్రారంభించాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిందని, దీంతో యాత్రను వాయిదా వేస్తున్నామని వెల్లడించింది.