Wild Elephants Stray | జాతీయ రహదారిపైకి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఏనుగుల గుంపు రోడ్డును దాటిన తర్వాత అవి కదిలాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Car Plunges Into Gorge | కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణించిన కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. పలుసార్లు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఆ కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ
Explosives | హర్యానా (Haryana) లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఢిల్లీలో 13 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పేలుడు (Delhi blast) తో వాటికి లింకు ఉండటం, జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఆ పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన పోలీస్స్టేషన్ పే�
ఉత్తరాఖండ్లోని దేవ్ భూమి యూనివర్సిటీ తన విద్యార్థులకు ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.
Kedarnath Temple | ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది.
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని అన్నారు.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న టీచర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ టీచర్ల సంఘం సభ్యుడు రవి బగోటి ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో �
Landslides | ప్రకృతి విలయంతో ఉత్తరాఖండ్ అల్లాడుతున్నది. చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు.
BJP MP Anil Baluni | కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ రహదారిపై కాన్వాయ్లో వెళ్తున్న బీజేపీ ఎంపీ తృటిలో తప్పించుకున్నారు. ఆ రోడ్డుపై కొండచరియలు విరిగిపడిన వీడియో క్లిప్ను ఆయన షేర్ చేశారు.
Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి వర్షం బీభత్సం
Heavy Rains |ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తిన విషయం తెలిసిందే. రాజధాని డెహ్రాడూన్ దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్, పరిసర జిల్లాల్లో సోమవారం మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తి 15 మంది మరణించగా మరో 16 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించి�