Road accident | కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratig
Bhuwan Chandra Khanduri : ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మేజర్ జనరల్ (రిటైర్డ్).. భువన్ చంద్ర ఖండూరి (91) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్లో తుదిశ్వాస విడిచారు.
ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర తొలి 26 రోజుల్లో అనారోగ్యంతో 38 మంది యాత్రికులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరువటంతో ఈ చార్ధామ్ మొదలైంది.
Char Dham Yatra: ఉత్తరాఖండ్లో ఛార్ధామ్ యాత్ర మొదలై 26 రోజులు అవుతోంది. అయితే ఇప్పటికే ఆ యాత్రకు బయలుదేరిన భక్తుల్లో 38 మంది మృతిచెందినట్లు తెలిసింది. వివిధ రకాల ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆ మరణాలు సంభవిం
కైలాశ్ మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లిపులేఖ్పాస్, సిక్కింలోని నాథులా పాస్ గుండా యాత్ర సా గుతుంది. ఒక్కో మార్గంలో 10 బృందాల చొప్పున.. ఒక్కొక్క బృందంలో 50 మంది య
Anand Mahindra: కేదార్నాథ్ టెంపుల్ ఫోటోను ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు. ఆ పిక్ను 1882లో తీశారు. 144 ఏళ్ల క్రితం నాటి ఆ ఫోటోపై ఆయన కామెంట్ చేశారు. ట్రావలింగ్ను ఎంజాయ్ చేయాలన్నారు.
Vehicle Falls Into Gorge | మరణించిన వ్యక్తి అంత్యక్రియల తర్వాత తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పింది. లోతైన లోయలో అది పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
UP bureaucrat | ఒక జిల్లా కలెక్టర్ ప్రముఖ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా గన్మ్యాన్తో కలిసి గర్భగుడిలోకి ప్రవేశించారు. ఇది గమనించిన ఆలయ అర్చకులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. సాయుధ భద్రతా సిబ్బందితో కలిసి అధిక
బుధవారం కేదార్నాథ్ ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి దంపతులు ఆలయంలో మొదటి పూజలో పాల్గొనగా, హరహర మహాదేవ్, జై శ్రీ కేదార్.. అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగి�
చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లో ఆదివారం ప్రారంభమైంది. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యయునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలు తెరచుకున్నాయి.
Girl Gives Birth | నిండు గర్భిణీ అయిన బాలిక ప్రసవ వేదనతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నది. బాలిక పరిస్థితిని గమనించిన పిల్లల సంక్షేమ సంఘం, కాన్పు కోసం ఆమెకు సహకరించింది. దీంతో ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. మినీ చార్ధామ్ యాత్ర కూడా మరి కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా రాష�
గంభీరమైన హిమాలయాల ఒడిలో ఒదిగి ఉండే చోప్టా.. సహజసిద్ధమైన సౌందర్యానికి పెట్టింది పేరు. మరపురాని సాహసక్రీడలకు కేరాఫ్. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ చేసే సాహసీకులకు ఈ ప్రాంతం స్వర్గధామంగా విరాజిల్లుతు�
Uttarakhand: రిషికేశ్లో ఓ మహిళ గంగానది ఘాట్ వద్ద మద్యం తాగి హల్చల్ చేసింది. అడ్డుకున్న స్థానిక పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. టూరిస్టులు లేకుంటే మీకు రోజు �
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెండ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఈనెల 14న ముస్సోరి (ఉత్తరాఖండ్)లోని ఓ రిసార్ట్లో కుల్దీప్ వివాహం ఘనంగా జరుగనుంది.