Uttarakhand : మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మదర్సాలు రద్
Khalistani terror : దేశానికి ఇప్పుడు మరో ఉగ్ర ముప్పు తయారైంది. ఖలిస్తాని ఉగ్ర సంస్థలు దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో ఖలిస్తాని ఉగ్రసంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్�
Uttarakhand Gurdwara: నలుగురు నిహంగ్ సిక్కులను విడుదల చేయాలని కోరుతూ ఆ వర్గానికి చెందిన కొందరు ఉత్తరాఖండ్లో ఓ గురుద్వారాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడ మూడు రోజులగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ న�
Suicide | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష (NEET Exam) కు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్గా నిలిచిన సదరు విద్యార్థి
Sikh pilgrims, locals clash | స్థానిక వ్యాపారులు, సిక్కు యాత్రికుల మధ్య వివాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో కత్తులు ధరించిన నిహంగ్ సిక్కులు చెలరేగిపోయారు. కత్తులతో వారు దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు.
NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Delhi Techie | వాళ్లిద్దరూ భార్యాభర్తలు..! ఇద్దరివీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..! దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నివాసం ఉంటున్నారు. భార్య గురుగ్రామ్ (Gurugram) లోని ఓ ఐటీ కంపెనీ (IT company) లో పనిచేస్తుండగా.. భర్త పుణె (Pune) బేస్డ్ ఐటీ కంపెన�
Trekking: ఉత్తరాఖండ్లో ట్రెక్కింగ్ వెళ్లిన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే ఆరు రోజులుగా ఆచూకీ లేకుండాపోయింది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. 150 మంది సిబ్బంది ఆమె కోసం వెతుకుతున్నారు.
Kedarnath Yatra : ఉత్తరాఖండ్లో సాగుతున్న కేదార్నాథ్ యాత్ర సందర్బంగా విషాదం చోటు చేసుకుంది. వాతావరణం సరిగ్గా లేకపోవడం, అనారోగ్యం కారణంగా ముగ్గురు భక్తులు మరణించారు.
Road accident | కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratig
Bhuwan Chandra Khanduri : ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మేజర్ జనరల్ (రిటైర్డ్).. భువన్ చంద్ర ఖండూరి (91) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్లో తుదిశ్వాస విడిచారు.
ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర తొలి 26 రోజుల్లో అనారోగ్యంతో 38 మంది యాత్రికులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరువటంతో ఈ చార్ధామ్ మొదలైంది.
Char Dham Yatra: ఉత్తరాఖండ్లో ఛార్ధామ్ యాత్ర మొదలై 26 రోజులు అవుతోంది. అయితే ఇప్పటికే ఆ యాత్రకు బయలుదేరిన భక్తుల్లో 38 మంది మృతిచెందినట్లు తెలిసింది. వివిధ రకాల ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆ మరణాలు సంభవిం