వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర పోషించగల ఒక ప్రత్యేక ఓటర్ల సమూహంపై తమ
Renu Dhariyal : ఉత్తరాఖండ్కు చెందిన ఒక మహిళ అత్యంత పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక ఉక్రేనియన్ మహిళ రికార్డును బ్రేక్ చేసి, తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనిక
Rudraprayag | ఉత్తరాఖండ్ జిల్లా యంత్రాంగంతోపాటు మున్సిపల్ సిబ్బంది వరద ఉధృతి దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, మున�
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్రను మంగళ, బుధవారాల్లో తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం తొలగిపోయి, రహదార�
Char Dham Yatra | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra) ను రెండు రోజులపాటు నిలిపివేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దానికితోడు పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. ఫలితంగా యాత్ర మార్గాలు పలు�
గుత్తులు గుత్తులుగా యాపిల్ పళ్లు.. గమ్మత్తుగా గుబాళించే ఆర్చిడ్ పూదోటలు.. వీటి మధ్యలో ఉంటుంది అందమైన రాణీఖేత్. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం నైనిటాల్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ర
Char Dham Yatra | చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర�
Uttarakhand : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ ఉత్తరాఖండ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రడూన్ సహా అనేక జిల్లాల్లో వర్షాల�
Uttarakhand : మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మదర్సాలు రద్
Khalistani terror : దేశానికి ఇప్పుడు మరో ఉగ్ర ముప్పు తయారైంది. ఖలిస్తాని ఉగ్ర సంస్థలు దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో ఖలిస్తాని ఉగ్రసంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్�
Uttarakhand Gurdwara: నలుగురు నిహంగ్ సిక్కులను విడుదల చేయాలని కోరుతూ ఆ వర్గానికి చెందిన కొందరు ఉత్తరాఖండ్లో ఓ గురుద్వారాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడ మూడు రోజులగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ న�
Suicide | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష (NEET Exam) కు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్గా నిలిచిన సదరు విద్యార్థి
Sikh pilgrims, locals clash | స్థానిక వ్యాపారులు, సిక్కు యాత్రికుల మధ్య వివాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో కత్తులు ధరించిన నిహంగ్ సిక్కులు చెలరేగిపోయారు. కత్తులతో వారు దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు.
NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.