ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన పీఏ చందన్ సింగ్ జీనా నివాసాల్లో శుక్రవారం ఈడీ దాడులు జరగ్గా.. శనివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్.. కాంగ్రెస్ పార్టీలోని రెండు కీలక పదవులను వదులుచుకున్నారు. మాజీ పీఏ చందన్ సింగ్ జీనా ఇంటి నుంచి ఈడీ అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస�
Viral News | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో ఓ పెంపుడు కుక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసిన చిరుతపులి (Leopard) ని ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్నది. ఊహించన
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. యూపీ, ఉత్త�
Boy Stabs Friend | బ్యాడ్మింటన్ ఆటలో వివాదం కారణంగా పిల్లల మధ్య గొడవ జరిగింది. ఘర్షణగా మారడంతో 11 ఏళ్ల బాలుడు తన 9 ఏళ్ల స్నేహితుడ్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుక
డెహ్రాడూన్ : ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డుల ప్రదానోత్సవం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నేడు ఘనంగా జరిగింది.
గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
మాదకద్రవ్యాల బెడదను అరికట్టేందుకు డెహ్రాడూన్లో కొంతమంది మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట గస్తీ చేపట్టారు. బయటి వ్యక్తులు కొంతమంది రాత్రిపూట మాదక ద్రవ్యాలు అమ్మేందుకు, కొన�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుక్కల దాడులు తీవ్రరూపం దాల్చాయి. చమోలీ జిల్లా నారాయణ్ బగఢ్ ప్రాంతంలో గురువారం నాటికి 11 మందిని కుక్కలు గాయపర్చాయి. దీంతో పది పాఠశాలలకు అధికారులు ఆగస్టు 23 దాకా సెలవు ప్రకటించారు.
Mallikarjun Kharge | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని హల్ద్వానీ (Haldwani) లో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్�
Tiger Drags Horse | ఒక పెద్ద పులి గుర్రంపై దాడి చేసింది. దానిని నోటకరుచుకుని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. సఫారీకి వెళ్లిన టూరిస్టులు ఇది చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kanwar Yatra : ఈ ఏడాదికి సంబంధించిన కన్వర్ యాత్రలో భాగంగా దాదాపు ఐదు కోట్ల మంది శివ భక్తులు దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సందర్శించారు. అక్కడి పవిత్ర గంగా జలాల్ని తీసుకెళ్లారు. అయితే, ఈ యాత్ర సందర్భం
Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం (Rainy Season) కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమై
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర పోషించగల ఒక ప్రత్యేక ఓటర్ల సమూహంపై తమ