చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆలయ పునఃదర్శన తేదీని నిర్వాహకులు ప్రకటించారు.
Chardham Yatra | ఛార్దామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ను సందర్శించే వారి సంఖ్య పడిపోతున్నది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. బద్ర�
చార్ధామ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. 2019 తర్వాత ఎలాంటి కరోనా ఆంక్షలు లేకుండా భక్తులను అనుమతించడం ఇదే తొలిసారి.
డెహ్రాడూన్ : అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్ ఆలయాల తెరుచుకోగా.. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 6న కేద�
Samantha char dham yatra | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్గా వినిపిస్తుంది. అసలు చైతూతో ఆమె ఎందుకు విడిపోయింది? ఇందులో సమంత తప్పే ఉందా? విడాకులకు ఇవే కారణాలు అయి ఉంటాయి అంటూ రక�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇవాళ్టి నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆల
Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా
చార్ధామ్ యాత్ర | దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది.
డెహ్రాడూన్: ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్ర నిర్వహించడానికి నైనితాల్ హైకోర్టు అనుమతించి�
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రపై ఉన్న నిషేధాన్ని గురువారం ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆ యాత్రను రద్దు చేశారు. అయితే రేపటి నుంచే ఆ యాత్ర ప్రారంభం అవుతుంద�