దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) -2025 నోటిఫికేషన్ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేసింది.
ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వివరాల ఎడిట్ సమయంలో యాప్ ఇబ్బంది పెడుతున్నది.
మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీల్లో 14,621 ఆరు గ్యారెంటీల దరఖాస్తులు, 3,321 ఇతర దరఖాస్తులను స్వీకరించగా అందులో బండపల్లి, మారేపల్లితండా, ఖానాపూర్, ఓమ్లానాయక్తండా, కందనెల్లి గ్రామాల దరఖాస్తులను అభయహస్తం వెబ్సై
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష తేదీని ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో పరీక్షను నిర�
టీఎస్ పీజీఈసెట్-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 31 నుంచి ఆగస్టు 18 వరకు కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు.
TSPSC | రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.