యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొనే భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులు మరింత దృష్టిసారించారు. దాతల సహకారంతో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నారు.
Srishailam | శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న( EO Lavanna ) తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రదోషక
యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు నారసింహస్వామివారికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ అర్చకులు అలకి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు.