నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దిల్దార్నగర్ పంచాయతీ పరిధిలో గల గోదావరి సమీపంలో శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహాస్వామి కల్యాణ మహోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు �
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
న్యాల్కల్, జనవరి 26: సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. శ్లోకాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. చదువుల తల్లి సరస్వతీ దేవికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సరస్వతీ యాగం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు.