త్వరలోనే ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను తీసుకొచ్చి గిరిజనులకు పోడు భూముల పట్టాలిప్పిస్తామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
కొలిచే వారికి కొంగు బంగారంగా స్వ యంభూ గుండ్ల భీమరాయుడు భక్తుల పాలిట ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు. బుధవారం నుంచి 29వ తేదీ వరకు గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జనమే జయ మహారాజు (అర్జునుని మనవడు)చే ప్రతిష్ఠితమైన గణపతి అంశ సంభూతులైన గోపాలదాసుల వారిచే స్థుతించి, సే వించబడిన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి భక్తుల పా లిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే జాతర.. తొమ్మిది వారాలపాటు కొన�
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేండ్ల కోసారి జరుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ జాతర ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి.