తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల�
పెద్దగట్టులో మూడోరోజూ జనం జాతర మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ 5లక్షల మందికిపైగా భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. గట్టుపైన, కింద పరిసరాల్లో ఎటుచూసినా జనమే కనిపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, పెద్దగట్టు జాతరకు వచ్చిన భక్తుల్లో ఆ ఆనందం కనిపిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�
మూడోరోజు మంగళవారం ఆలయంలో చంద్రపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుడి ఎదుట పసుపు, కుంకుమతో చంద్రపట్నం వేసి గంగాదేవి, కాటంరాజు, ఎర్రయ్య, యలమంచమ్మ, చౌడమ్మ తదితర 12దేవతల విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహి
టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.
Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
పెద్ద గట్టు జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు కలుగకుండా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. గుట్ట చుట్టూ దాదాపు 800 మీటర్ల పరిధిలో ప్రతి రెండు వందల మీటర్లకు ఒక ట్యాంకు, సంపు, తాగునీటి నల్�
ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భారీగా భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు సమర్పించుకున్నారు.
పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్క�
మేడారం మినీ జాతరలో భాగంగా మూడో రోజు భక్తజనం ప్రవాహంలా వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దిల్దార్నగర్ పంచాయతీ పరిధిలో గల గోదావరి సమీపంలో శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహాస్వామి కల్యాణ మహోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు.