శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు శాస్ర్తోక్తంగా మొదలయ్యాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూ�
శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తులకు కొంగుబంగారం దుమ్ముగూడెం శ్రీముత్యాలమ్మ 22వ జాతర మహోత్సవాలు 9 రోజుల పాటు కనులపండువగా సాగాయి. చివరిరోజు కావడంతో భారీగా భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంతం భక్తజనసంద్రంగా మారింది.
పొట్టేళ్ల పొట్లాట పోటీలు రసవత్తరంగా సాగాయి. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోటీలను నిర్వహించారు.
కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడం, పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు.
దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవా రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అత్యం త వైభవంగా జరిగింది. ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ మేళతాళాలు