Bhadradri | భద్రాచలం : భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. గోదావరి( Godavari ) పరిసరాలు జనసంద్రంగా మారాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో భద్రాచలం( Bhadrachalam ) లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ సంఖ్యల�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాని భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఈనెల 25వ తేదీన తెరవనున్నారు. ఛార్ధామ్ బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. హెలికాప్టర్ బుకింగ్స్ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు కేదార్ టూర్కు రిజి�
టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక సేవ కొనసాగిస్తున్నది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా ఇంటికే వెళ్లి అందిస్తున్నది. లాజ�
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ( TTD Hundi ) కి కాసుల వర్షం కురుస్తోంది. మార్చి నెలలో కూడా భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల రూ. 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోంది. ఈ క్ర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, త�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ప్రసాదం పులిహోర బరువు, ధరలను ఇటీవల పెంచుతూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఆలయ పాలక మండలి తీర్మానం మేరకు దేవాదాయశాఖ అధికారులు ధరలు పె�
భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ నిత్యపూజలు అందుకుంటున్నది తల్లి పలుగుమీది నల్లపోచమ్మ. పచ్చని అడవిలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. దశాబ్దాల కితం వెలసిన వనదేవత భక్తుల కొంగుబంగారం విరాజిల్లుతున్నది.
ఖమ్మం నగరం ఇల్లెందు రోడ్డు కైకొండాయిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ అంకమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరాజు రావమ్మల తిరునాళ్ల జాతర మంగళవారం అంగరంగ వైభవంగా మొదలైంది.
ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవుని గుట్టపై పురాతన బుద్ధుడి ఆలయం 6వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. గుడి లోపల విగ్రహం లేకపోగా, గ్రామస్తులు లక్ష్మీనర్సింహస్వామి ఆలయంగా భావిస్తూ 61 ఏళ్లు�