యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించా
ఎర్రవరం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని మారుమూల గ్రామం. పెద్దగా గుర్తింపులేని ఆ గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. వేలాది మంది భక్తులకు బాటయింది. అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రా�
పేరూరు గరుడగంగ సరస్వతీ ఆలయం మంజీరా గరుడగంగ పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పుష్కరఘాట్కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది . పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగ
Kedarnath | డెహ్రాడూన్ : హిమాలయ రీజియన్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్
మన పురాణాలు, ఇతిహాసాలు నరసింహస్వామి అవతారాన్ని పలు విధాలుగా కీర్తించాయి. వైదిక విజ్ఞాన కల్పవృక్షంగా పేరున్న శ్రీమద్భాగవతం దేవాది దేవుడైన శ్రీహరి దివ్యలీలలను మహోన్నతంగా వర్ణించింది.
గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో వేకువ జామునుంచే స్నానాలు ఆచరిస్తున్నారు.
మంజీరా తీరాన తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలోని
మంజీరా కుంభ మేళాకు భక్తులు తరలివస్తున్నారు. మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్ర పరిధిలోని గరుడ గంగ మంజీరా తీరం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది.
పేరూర్ సరస్వతీ ఆలయం సమీపంలోని గరుడగంగ మంజీరా పుష్కరాలు నాలుగో రోజు వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ఇతర రాష్ట్రలు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గరుడగంగ పుష్కరాల్�
న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రం వద్ద నిర్వహిస్తున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా వైభవంగా జరుగుతున్నది. మంగళవారం రెండో రోజూ భక్తులు పెద్ద ఎత్తున త
గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి పన్నెండు రోజుల పాటు న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో నిర్వహించనున్న ఉత్సవాల�
గరుడగంగ మంజీరా పుష్కరాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం మెదక్ మండల పరిధి పేరూరు సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చ�