TSRTC | హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 27 వరకు ఈ కార్యక్రమానికి హాజర�
Cows Walk Over Devotees | దీపావళి సందర్భంగా ఒక గ్రామంలో ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. నేలపై పడుకున్న భక్తుల పైనుంచి ఆవులను నడిపించారు. (Cows Walk Over Devotees) ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈ వీడియో క్లిప్ �
stray dogs enter Gaya temple | బీహార్లోని ప్రముఖ బుద్ధ గయా ఆలయంలోకి కుక్కలు ప్రవేశించాయి. (stray dogs enter Gaya temple) అవి అక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తున్న విదేశీ బౌద్ధ భక్తులు భయాందోళ�
Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్�
మండలంలోని జాన్కంపేట్ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శనివారం అష్టమి, అమావాస్య కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో స్నానమాచరించి, ఆలయంల
Srisailam | రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా, శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధ�
Jagannath Temple | ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవర�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అదివారం కొమురవెల్లి క్షేత్రానికి 8వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో �
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్బండ్కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు.
నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.
నవరాత్రులు పూజలందుకున్న వినాయడికి బుధవారం వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర, నిమజ్జనానికి గణేశ్ ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం అధికారులు ఏర్పాట్లు పూర్తి చ�
జై బోలో గణేశ్ మహరాజ్కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం.. మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తింది. ఉదయం నుంచే భా�