Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
Tirumala | తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమత ప్రచార స్టిక్కర్తో ఉన్న కారును గురుడాద్రి క్వార్టర్స్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఇది చూసినా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై భక్త�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా పిలువబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 27 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.
తిరుమల (Tirumala)లో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలిరావడంతో రద్దీ నెలకొన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) సర్వదర్శనానికి 24 గంటల సమయం పడ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. శనివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.