పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
Tirumala | తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు ( Compartments) అన్నీ నిండిపోయాయి.
Tirumala | తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు నిండిపోగా టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
Sangareddy | స్వయంభూవునిగా వెలిసిన న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులోని సిద్ధివినాయక స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. శుక్రవారం సంకష్టహార చతుర్ధి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో వే
Tirumala | తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో ( Compartments ) వేచియున్నారు.
SV Museum | తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO) అధికారులక�
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు టోకెన్లు లేని భక్తులకు గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Mobile containers | తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ప్రారం�
తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనం కోసం టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు ఇకపై కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన