Brahmotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా గురువారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam | శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గ
TSRTC | హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 27 వరకు ఈ కార్యక్రమానికి హాజర�
Cows Walk Over Devotees | దీపావళి సందర్భంగా ఒక గ్రామంలో ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. నేలపై పడుకున్న భక్తుల పైనుంచి ఆవులను నడిపించారు. (Cows Walk Over Devotees) ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈ వీడియో క్లిప్ �
stray dogs enter Gaya temple | బీహార్లోని ప్రముఖ బుద్ధ గయా ఆలయంలోకి కుక్కలు ప్రవేశించాయి. (stray dogs enter Gaya temple) అవి అక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తున్న విదేశీ బౌద్ధ భక్తులు భయాందోళ�
Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్�
మండలంలోని జాన్కంపేట్ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శనివారం అష్టమి, అమావాస్య కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో స్నానమాచరించి, ఆలయంల
Srisailam | రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా, శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధ�
Jagannath Temple | ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవర�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. అదివారం కొమురవెల్లి క్షేత్రానికి 8వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో �
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్బండ్కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు.