నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.
నవరాత్రులు పూజలందుకున్న వినాయడికి బుధవారం వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర, నిమజ్జనానికి గణేశ్ ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం అధికారులు ఏర్పాట్లు పూర్తి చ�
జై బోలో గణేశ్ మహరాజ్కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం.. మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తింది. ఉదయం నుంచే భా�
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీధివీధినా కొలువుదీరిన గణనాథులు భక్తులచే ఘనమైన పూజలందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మొదటి రోజు తొలి పూజ మొదలు అర్ధరాత్రి వరకు 4లక్షలు, మంగళ, బుధవారం మరో రెండు లక్షల మంది దర్శించుకున్నారని ఉత�
మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 40 రోజులకు రూ.35 లక్షల 19 వేల 378 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శశిధర్ తెల
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో (Tirumala) ఉన్న కంపార్టుమెంట్లు (Compartments) అన్నీ నిండిపోయాయి.
భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిర�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రాకతో తిరుమల (Tirumala) లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సమావేశం చైర్మన్ రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే పౌర్ణమి నుంచే భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించాలని నిర్ణయించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
శ్రావణ వరలక్ష్మీ వ్రతాల పూజలను పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ అధికారులు అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు ఆలయంలో వరలక్ష్మీ వ్రత�