విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సమావేశం చైర్మన్ రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే పౌర్ణమి నుంచే భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించాలని నిర్ణయించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
శ్రావణ వరలక్ష్మీ వ్రతాల పూజలను పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ అధికారులు అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు ఆలయంలో వరలక్ష్మీ వ్రత�
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 7 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమల (Tirumala) లో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) అధునాతన సేవలు అందించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది.
శ్రావణమాసం (Sravana Masam) మొదటి సోమవారం, నాగుల పంచమి (Nagula Panchami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Good News | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ ( TTD ) గుడ్న్యూస్ తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం (Kalyanotsavam) లో భక్తులు వర్చువల్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు (Tirumala) చేరుకున్నారు.