Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala) కు చేరుకున్నారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple )ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరి�
Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple) భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తిక మాసం సందర్భంగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
Brahmotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా గురువారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam | శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గ
TSRTC | హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 27 వరకు ఈ కార్యక్రమానికి హాజర�
Cows Walk Over Devotees | దీపావళి సందర్భంగా ఒక గ్రామంలో ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. నేలపై పడుకున్న భక్తుల పైనుంచి ఆవులను నడిపించారు. (Cows Walk Over Devotees) ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈ వీడియో క్లిప్ �
stray dogs enter Gaya temple | బీహార్లోని ప్రముఖ బుద్ధ గయా ఆలయంలోకి కుక్కలు ప్రవేశించాయి. (stray dogs enter Gaya temple) అవి అక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తున్న విదేశీ బౌద్ధ భక్తులు భయాందోళ�
Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్�