మ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. గుండాల్లో స్నానాలు చేసి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుల�
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Kshetram) ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల శివనామస్మరణలతో శైవక్షేత్రం పులకరించి
శ్రీలక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకొని జైనథ్లో శుక్రవారం రథోత్సవం కనుల పండువగా సాగింది. శ్రీమన్నారాయణ నామస్మరణతో జైనథ్ మార్మోగింది.
Sabarimala Temple | కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple) భక్తుల (devotees) తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది.
Good News | శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) తీపి కబురును అందించింది. ఎస్సీఆర్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ తో పాటు ఏపీలోని పలు స్టేషన్ల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను �
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala) కు చేరుకున్నారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple )ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరి�
Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple) భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తిక మాసం సందర్భంగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.