పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప ఆలయంలో భక్తులు సోమవారం రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించా రు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
తెల్లవారుజాము నుం చే అయ్యప్పకు విశేష అభిషేకాలతోపాటు మహామంగళహారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మకరజ్యోతిని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
-షాద్నగర్టౌన్, జనవరి 16