Donations | కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి మండలంలోని అమడబాకుల గ్రామానికి చెందిన డబ్బి రాజేశ్వరి , రవి గౌడ్ దంపతులు రూ. 1,01,916 విరాళాన్ని అందజేశారు.
Kothakota | కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి హైదరాబాద్లో స్థిరపడిన కొత్తకోట మండల కనిమెట్ట గ్రామానికి చెందిన కలకొండ మణిమాల రవి ప్రకాష్ ద�
Ayyappa Temple | పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ( Ayyappa Temple ) ఆలయ నిర్మాణానికి కొత్తకోట పట్టణానికి చెందిన ఆనంద్ జ్యూవెల్లర్స్ రూ. 2,51,116 విరాళాన్నిప్రకటించారు.
Ayyappa Temple | కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి కొత్తకోట పట్టణ వాస్తవ్యులైన గుడిబండ విమల నారోత్తమ్ రెడ్డి దంపతులు రూ.2,51,116 విరాళంగా ఇచ్చారు.
యాదాద్రి జిల్లాలో అతిపెద్ద ఆలయంగా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని భక్తుల సహకారంతో నిర్మిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మొరిగాడి వెంకటేశ్ చెప్పారు. దాతలు సహకారం అందిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన�
కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు.
పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప ఆలయంలో భక్తులు సోమవారం రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించా రు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవన సముదాయానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహిం�
జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మహాభిక్ష, పడిపూజ కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది గురుస్వాములు, మాలధారులకు పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర�
గూడెం అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంలో బుధవారం మహా మండల పూజ మహోత్సవాన్నీ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో గురుస్వాములు దివ్యపదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం మహామండల పూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి రమేశ్శర్మ సిద్ధాంతి, ముత్తుస్వామి, నరేందర్, గట్టు వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు నగే శ్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి �
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�