జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం మహామండల పూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి రమేశ్శర్మ సిద్ధాంతి, ముత్తుస్వామి, నరేందర్, గట్టు వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు నగే శ్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి �
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�
Sabarimala: శబరిమల వెళ్తున్న ఓ చిన్నారి అయ్యప్ప.. తప్పిపోయిన తన తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ సమయంలో ఓ పోలీసు అతన్ని ఓదార్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో
మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆలయం పలుగుట్ట ప్రాంగణంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శుక్రవారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి భూమిపూజ చేశారు
Rajeev Sagar | తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తన సొంతూరిపై మరోసారి ప్రేమను చాటుకున్నారు. అయ్యప్ప స్వామి సన్నిధానం స్థలం కొనుగోలుకు రూ. 2 లక్షల విరాళం అందించారు.
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువ జామునే సమీపంలోని ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి�
నవాబ్పేట, ఫిబ్రవరి 5 : మండలంలోని యన్మన్గండ్ల గ్రామ శివారులోని అయ్యప్ప కొండపై నిర్మించ తలపెట్టిన అయ్యప్ప ఆలయం మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందేందుకు సహాయ సహకారం అందిస్తామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎ�
Shabarimala | శబరిమల అయ్యప్పస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మండల పూజ ముగియడంతో డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. అయితే మకర విళక్కు కోసం ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు