పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప ఆలయంలో భక్తులు సోమవారం రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించా రు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శుక్రవారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆండాళ్ అమ్మవ�
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకూ నిర్వహించే శ్రావణ మాసోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం వేళలను సవరించినట్లు ఈఓ ఎస్ లవన్�