ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఉత్తర రాజగోపురం ముందు గల మాఢ వీధుల్లో తాత్కాలిక గ్రిల
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని పిల్లాపాపలతో అమ్మవారి దర్శనానికి వచ్చాం. కానీ ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపడంలో విఫలమయ్యారు’ అని పలువురు మహిళలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు పటిస్తూ అర్చకులు తిరుప్పావై పూజలు నిర్వహించారు. గోదాదేవి రచించిన మొదటి పాశురాలను పఠించారు.
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ధనుర్మాసోత్సవం ప్రారంభంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం తో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో (Mallanna temple) ఆదివారం భక్తుల(Devotees) సందడి నెలకొంది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta )శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో భక్తుల(Devotees) సందడి నెలకొంది. ధనుర్మాసోత్సవాలు ప్రారంభంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప
ఒక చేతిలో చిరతలు, మరో చేతిలో తంబుర, శిరస్సుపై కుంభం, మెడలో పూలహారం ధరించి, హరిలో రంగ హరి అంటూ.. నిరంతరం హరినామస్మరణతో హరిదాసులు సందడి చేసే పవిత్ర ధనుర్మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానున్నది.
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం రాత్రే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజామున పవిత్ర గుండంలో పుణ్య స్నానాలు చేశారు.
కార్తీక మాసం చివరి రోజు కావడంతో వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా, అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాలు కిటకిటలాడాయి.
Yadagirigutta | యాదగిరిగుట్ట( Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతున్నది. కార్తీక మాసం(Kartika masam) చివరి సోమవారం కావడంతో యాదగిరిగుట్ట ఆలయ అనుబంధశివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించ�
కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.