శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి , సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఆకాంక్షించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఆయన సికింద్
Medak Church | మెదక్ చర్చి(Medak Church) సోమవారం భక్తులతో( Devotees) కిటకిటలాడింది. నూతన సంవత్సరం(New year) తొలి దినంతో కావడంతో వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna Temple) సోమవారం భక్తుల( Devotees)తో కిటకిటలాడింది.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�
తిరుమలలో మంగళవారం నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వారాదర్శనం సోమవారంతో ముగియనున్నది. డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంక�
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల (Tirumala) లోని వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రారంభించిన ఉత్తర ద్వారా దర్శనం సోమవారంతో ముగియనున్నది.
మేడారం మహాజాతరకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం, ఆదరణ పొందుతున్న ‘హోంస్టే’ సౌ
Yadadri | యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వెన్నెకృష్ణుడు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.
వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో జనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరార�
వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.