మేడారం మహాజాతరకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం, ఆదరణ పొందుతున్న ‘హోంస్టే’ సౌ
Yadadri | యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వెన్నెకృష్ణుడు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.
వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో జనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరార�
వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
Mallanna temple | తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం(Mallanna temple) ఆదివారం భక్తుల(Crowded)తో కోలహలంగా మారింది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్నను ఆదివారం సుమారు 25వేల పై చిలుకు భక్తులు దర్శించుకున�
వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శనివారం మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు, గ్రామాల్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి.
గోవిందా.. గోవిందా.. అంటూ భక్తుల విష్ణు నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవాలయాలకు బారులుతీరారు.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహాజాతర సమయంలోనే కోయ ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కసరత్తు చేస్తున్నది.
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి.
Bhupalapally | భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కళ్యాణార్థం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయం చేయడం సరికాదు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెకంటరమణారెడ్డి పేర్కొన్నారు.
వైకుంఠ ఏకాదశి వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వీఐపీలు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో టోకెన్లు లేనివారిని క్యూ లైన్లలోకి ట�