పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప ఆలయంలో భక్తులు సోమవారం రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించా రు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Ram Mandir | అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.
Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి
మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. యేటా ధనుర్మాసంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించ గా, భక్తులు తర�
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Ainavolu Mallikarjunaswamy | ఐనవోలు మల్లికార్జునస్వామి(Iloni mallanna) వారి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందే రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భక్తులు వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానాలు
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం.
కోటపల్లి మం డలం సూపాకలో ఆదివారం మారెమ్మ, లక్ష్మీదేవి బోనాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కాశెట్టి సతీశ్, ఉప సర్పంచ్ గట్టు వెంకటమ్మ తెలిపారు. బోనాల సందర్భంగా అమ్మవార్లకు శుక్రవారం ప్రాణహిత నదిలో అభిషే�