Mallanna temple | సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్తుల(Devotees)తో పోటెత్తింది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
అయోధ్య రామ మందిరం (Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి (Ram Lalla) సంబంధించిన ఫొటోలను ఆయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్త జన సంద్రంగా మా రింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల తో కిటకిటలాడింది. ధర్మగుండం, కల్యాణకట్ట వద్ద రద్దీ కనిపించింది.
మండలంలోని జాన్పహాడ్ దర్గాకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ నెల 25నుంచి దర్గా ఉర్సు ప్రారంభం కానుండగా.. ఇప్పటి నుంచే సైదులు బాబా సమాధుల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని దర్గా ముజావర్ జానీ త
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. బుధవారం సాయంత్రం స్వామి వారిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగలు ఎత్తుకెళ్లారు.
పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప ఆలయంలో భక్తులు సోమవారం రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించా రు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Ram Mandir | అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.
Sabarimala | అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి
మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. యేటా ధనుర్మాసంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించ గా, భక్తులు తర�