జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా ఉన్నందున రాష్ర్టాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తున్నది. ఒక్కో రాష్ర్టానికి షెడ్యూల్ కేటాయించేలా, అన్ని �
Ram Temple | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) అందించారు.
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్�
అయోధ్యలో రామయ్య (Ram Lalla) దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.
రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందితో పోటెత్తింది. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో ఎటూ చూసినా రద్దీ కనిపించింది. మేడారం జాతరకు వెళ్లేవారు మొదట రాయేశుడిని దర్శించుకోవడం ఆనవ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమా�
పట్టణంలో ఆదివారం వన దేవతలైన సమ్మక్క-సారలమ్మకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో మేడారంలో జరిగే మహాజాతరను పురస్కరించుకుని స్థానికంగా నిలువెత్తు బంగారంతో పూజలు చేశారు.