Ayodhya's Ram Temple | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాల రాముడ్ని నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు దర్శించారు. అలాగే రూ.25 కోట్ల వరకు విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల (devotees)తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తల్లులను దర్శించుకున�
Ponguleti Srinivas Reddy | ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)కు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు.
Tirumala | తిరుమల(Tirumala ) లో భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు.