Ponguleti Srinivas Reddy | ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)కు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు.
Tirumala | తిరుమల(Tirumala ) లో భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయ
తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. నడకదారిన వెళ్లే భక్తులపై వణ్యప్రాణుల దాడులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఎలాంటి ర�
Komaravelli Mallanna | భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి (Mallanna temple) భక్తులు(Devotees)పోటెత్తారు. నాలుగో ఆదివారం సందర్భంగా దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.