Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) 9వ వారం సందర్భంగా భక్తులతో(Devotees) కిటకిటలాడింది.
Yadagirigutta | ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshminarasimha Swamy) కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు.
Shri Ram Janmabhoomi Mandir: అయోధ్య రాముడి దర్శనం కోసం రోజూ లక్షన్నర మంది వస్తున్నట్లు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర తెలిపింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఆ ట్రస్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఉదయం 6.30 నిమిషాల
ఓ ఆశ్రమంలో నది ఒడ్డున సత్సంగం జరుగుతున్నది. భక్తులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు గురువు సమాధానాలిస్తున్నాడు. ‘నా జీవితమంతా సమస్యలే. వాటిని ఎదుర్కోలేక సతమతమవుతున్నాను’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు అడిగాడు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో (Komuravelli Mallanna) స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.