మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Ainavolu Mallikarjunaswamy | ఐనవోలు మల్లికార్జునస్వామి(Iloni mallanna) వారి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందే రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భక్తులు వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానాలు
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం.
కోటపల్లి మం డలం సూపాకలో ఆదివారం మారెమ్మ, లక్ష్మీదేవి బోనాలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కాశెట్టి సతీశ్, ఉప సర్పంచ్ గట్టు వెంకటమ్మ తెలిపారు. బోనాల సందర్భంగా అమ్మవార్లకు శుక్రవారం ప్రాణహిత నదిలో అభిషే�
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.
మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం శ్రీ నరేంద్ర ఆచార్య పాదుకల దర్శనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్కెట్ ఏరియా నుంచి మినీ స్టేడియం వరకు పాదుకలను సంప్రదాయ వాయిద్యాలు, మహిళల నృత
ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్కోడ్ను పాటించాల్సిందే. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.
అనంతపద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్�
నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.