యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ధనుర్మాసోత్సవం ప్రారంభంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం తో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో (Mallanna temple) ఆదివారం భక్తుల(Devotees) సందడి నెలకొంది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta )శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో భక్తుల(Devotees) సందడి నెలకొంది. ధనుర్మాసోత్సవాలు ప్రారంభంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప
ఒక చేతిలో చిరతలు, మరో చేతిలో తంబుర, శిరస్సుపై కుంభం, మెడలో పూలహారం ధరించి, హరిలో రంగ హరి అంటూ.. నిరంతరం హరినామస్మరణతో హరిదాసులు సందడి చేసే పవిత్ర ధనుర్మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానున్నది.
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం రాత్రే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజామున పవిత్ర గుండంలో పుణ్య స్నానాలు చేశారు.
కార్తీక మాసం చివరి రోజు కావడంతో వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా, అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాలు కిటకిటలాడాయి.
Yadagirigutta | యాదగిరిగుట్ట( Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతున్నది. కార్తీక మాసం(Kartika masam) చివరి సోమవారం కావడంతో యాదగిరిగుట్ట ఆలయ అనుబంధశివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించ�
కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం చివరి ఆదివారం, సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో దంపతులు పాల్గొన్నారు.
కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ కంకలమ్మ-కేతేశ్వర జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. తెలంగాణతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తగా గుట్ట జనసంద్రమైంది. అమ్మవారి�
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసిరుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. 8న శుక్రవారం సాయ ంత్రం అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి �