తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
పుష్యమాసా న్ని పురస్కరించుకొని జైనథ్ మండలం పూసా యి ఎల్లమ్మ జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయాన్నే చేరుకున్నారు.
పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మం
కాకతీయుల కాలంలో నిర్మించిన పర్వతగిరి శివాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 26, 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూ
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�