నియోజకవర్గ వ్యాప్తం గా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి వెళ్లి, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం మల్కాజిగిరి ని యోజకవర్గంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయాలకు భక్తులు చేరుకున్నారు.
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు
వైకుంఠ ఏకాదశి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవా�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఖాందేవ్ జాతరకు వేళయ్యింది. తొడసం వంశీయుల ఆధ్వర్యంలో ఈ నెల 6న ప్రారంభం కానుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చే�
Vaikunta Ekadasi | తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తుల కొంగుబంగారమైన శ్రీ వేంకటేశ్వరుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా
Vaikunta Ekadashi | రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆధ్యాత్మిక క్షేత్రాలన్నింటిలో సందడి వాతావరణం నెలకొన్నది.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారిం ది. ఆదివారం సెలవుదినంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాజన్న క్షేత్రంలో కొత్త సంవత్సర శోభ కనిపించింది. ఆదివారం ఆలయ ఆవరణ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి రాజన్నను దర్శించుకున్నారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆల�
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ తరువాత తొలి ఆదివారంతో పాటు నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో రాష్ట్ర నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో �
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు.