పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. మంగళవారం 29 కంపార్ట్మెంట్లు నిండి బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్న�
ఝరాసంగంఆగస్టు8 : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రెండో శ్రావణ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక,
వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణమాసం సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ కోడెమొక్కు �
చేర్యాల, ఆగస్టు 7 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం నుంచి కురుస్తున్న ముసురును లెక్కచే