తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్యను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో శనివారం రాత్రికి భద్రాచలం చేరుకుని ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు �
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ఆదివారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్�
చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద