ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లో గాడ్సే భక్తులు ఉన్నారని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడం ముందస్తు కుట్ర అని, దీనికి పీఎంవోనే సూత్రధారి అని ఆరోపించారు. పర�
రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కులు చెల్లించుక�
చేర్యాల, మే 1 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర
సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ సేవాసమితి నిర్వాహకులు ఏటా కేదార్నాథ్లో తెలుగింటి భోజనాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఇది నిలిచిపోయిం ది.
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున
TTD | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
ప్రాణహిత పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. 12 రోజులపాటు నదీమాతకు వైభవంగా పూజలు కొనసాగాయి. చివరి రోజైన ఆదివారం పుష్కరస్నా నం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలి�
కతీల్: కర్నాటకలోని దుర్గాదేవి భక్తులు అగ్ని ఖేళి ఆడారు. వందల ఏండ్ల సంస్కృతిలో భాగంగా కతీల్ పట్టణంలోని దేవీ భక్తులు అగ్ని ఖేళి ఆడడం ఆచారం. రెండు వర్గాలుగా మారిన భక్తులు.. ఒకరిపై ఒకరు నిప్ప�