శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేశ సదనానికి భక్తులు రూ.ఐదు లక్షల విరాళాన్ని ఇచ్చారు. హైదరాబాద్కి చెందిన సత్యనారాయణ కుటుంబీ�
పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కి
ఈసారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా నిరాడంబరంగా
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంలో రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్టమైన కర్నాటక నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా
చేర్యాల, మార్చి 6 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. 8వ ఆదివారం సందర్భంగా 35వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వా
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్