హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని మార్చిలో 19.72 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. హుండీ కానుకల ద్వారా రూ.128.64 కోట్ల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. 9.54 లక్షల మంది భక
చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్ల�
ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రం బుధవారం అర్ధరాత్రి రణరంగంగా మారింది. శివ పంచాక్షరీ మంత్రం ఆగిపోయి యాత్రికుల హాహాకారాలు.. ఉరుకులు.. పరుగుల శబ్దాలతో ప్రతిధ్వనించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ చాయ్ బండి వద్ద వ�
చేర్యాల, మార్చి 27 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాల సందర్భంగా 50వేలకు పైగ
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగ
శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేశ సదనానికి భక్తులు రూ.ఐదు లక్షల విరాళాన్ని ఇచ్చారు. హైదరాబాద్కి చెందిన సత్యనారాయణ కుటుంబీ�
పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కి
ఈసారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా నిరాడంబరంగా