నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు కసరత్తు మొదలైంది. వంద రోజుల ప్రణాళికతో ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన వందరోజుల
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లతో రూపొందించింది. ఇందులో నగరం అభివృద్ధి, ప్రజా సమస్యల
బీజేపీ నేతలది కురచ మనస్తత్వమని, గడిచిన మూడేండ్లుగా తెలంగాణ రైతాంగాన్ని అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్ర
పశు సంపద వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అఖిల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భూపేంద్రనాథ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పశు సం
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం నాచారం డివిజన్, ఎర్రకుంటలో రూ. 65 లక్షలతో
విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్, వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్
పారిశ్రామికరంగంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్నదని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ అన్నారు. తమ వ్యాపారాలకు ఎంతో సహకారం అందిస్తున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మ�
కంటోన్మెంట్ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొంటామని ఆర్మీ ఉన్నతాధికారులు మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావుకు హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే అన్నిరకాల అభ�
ప్రణాళికాబద్ధంగా వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్లో కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి రూ.2.66 కోట్ల నిధులతో ప�
గ్రేటర్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చే సేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంల�
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �