మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు
అల్లాపూర్ డివిజన్ను మునుపెన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో అభివృద్ధి పరిచామని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని వివేకానందనగర్లో జరుగుతున్న అండర్గ్
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.103కోట్లతో జరుగుతున్న ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనులను రాబోయే వానకాలం లోపు పూర్తి చేయించేలా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చొరవ చూపాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర�
ప్రతి గల్లీలో అభివృద్ధి పనులు చేపట్టి వసతులు కల్పించడమే ధ్యేయమని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నా రు. ఈ మేరకు బుధవారం నగరపాకల పరిధి 15వ డివిజన్ వీజీ కాలనీలో స్థానిక కార్పొరేటర్
మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ క
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. గత సీజన్లకు భిన్నంగా సమిష్టిగా సత్తాచాటుతూ టైటిల్ పోరుకు మరో అడుగు దూరంలో ఉంది. ఎదురైన ప�
అమరుల ఆశయ సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్నది. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. తెలంగాణ కోసం కేటాయ�
హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పనుల, అభివృద్ధి సమీక్షలో ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిగిలిన పనుల పూర్తికి రూ.40కోట్లు
హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు
5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్'లో 4వది ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్ర
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజినల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి�