మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతున్న ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఘనకీర్తిని ఈసారి మన పల్లెలు దేశానికి చాటిచెప్పాయి. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పేరిట పార్లమెంటులోని దాదాపు 800 మంది ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలకు అభివృద్ధి ప్రాతిపదికన కేంద్రం ర్యాంకులను ప్
కందుకూరు : మండల పరిధిలోని కొత్తగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మం�
కందుకూరు : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్ట�
అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అమీర్పేట్ డివిజన్లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పల�
మణికొండ : ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా పాటుపడుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది పనులకు శంఖుస�
కవాడిగూడ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ది జరుగుతున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపుని
పహాడీషరీఫ్ : రోడ్డు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైన�
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ శిల్పాగార్డెన్లో గురువారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పర్యటించారు. కాలనీలో స్థానికంగా కొనసాగుతున్న భూగర్బ డ్రైనేజీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తామే అద్భుతంగా నిర్మిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. సోమవారం కృష్ణ జిల్లాలో పర్యటించి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావ�
ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ ఘట్కేసర్,జనవరి 1 : వడ్డెర కులస్తుల అభివృద్ధికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. నూతన సంవత్