32,705 కోట్లతో విద్యుత్తు రంగం అభివృద్ధి అన్ని రంగాలకూ నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో రూ.25 వేల కోట్ల భారం గృహాలకు ఇస్తున్న రాయితీల విలువ రూ.10 వేల కోట్లకు పైనే హైదరాబాద్, సెప్టెంబ�
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్ : జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టర�
నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ నిర్మల్ టౌన్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ �
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం : గ్రామాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఉట్నూర్ : దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వ
నౌకరీ జాబ్స్పీక్ నివేదిక గత నెల హైదరాబాద్లో 61% పెరిగిన నియామకాలు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్. వ్యాపారాలకు అడ్డా. పరిశ్రమలకు నెలవు. రంగం ఏదైనా.. అందులో హైదరాబాద్కు ప్రముఖ స్థానం ఉండాల్సిందే. అందుకే భాగ�
బాన్సువాడకు రండి.. అభివృద్ధి, సంక్షేమాన్ని చూపిస్తా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా : స్పీకర్ పోచారం బీర్కూర్, సెప్టెంబర్ 6 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమపథకాలు తెలంగాణలో అమలు చేస్తుంటే.. కొన్ని పార్టీల న�
ఇది మోదీ సర్కారు మాట! ‘అర్థ్ నీతి’ నివేదికలో తెలంగాణకు నీతి ఆయోగ్ ప్రశంస అత్యంత వేగంగా తెలంగాణ ప్రగతి రాష్ట్రం చిన్నదైనా ఆర్థికంగా బలమైనది వ్యవసాయరంగంలో అనూహ్య వృద్ధి టీఎస్ఐపాస్ అతిపెద్ద ముందడుగు �
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ఏడేండ్లలో అన్ని రంగాల్లో ముందు వరుసలోకి ఆర్థికంలో.. అందనంత ఎత్తులో.. అభివృద్ధిలో ..దేశంలోనే నం.1 అత్యంత వేగంగా ఎదిగిన రాష్ట్రంగా తెలంగాణ ఏడేండ్లలో అన్ని రంగాల్లో మ�
షేక్పేట్ అభివృద్ధికి కృషి | జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
పూడూరు : దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం దామగుండ రామలింగేశ్వరస్వామి దే
బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మేయర్ మహేందర్గౌడ్ పేర్కొన్నారు.కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ పద్మశ్రీ హిల్స�