కవాడిగూడ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ది జరుగుతున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపుని
పహాడీషరీఫ్ : రోడ్డు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైన�
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ శిల్పాగార్డెన్లో గురువారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పర్యటించారు. కాలనీలో స్థానికంగా కొనసాగుతున్న భూగర్బ డ్రైనేజీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తామే అద్భుతంగా నిర్మిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. సోమవారం కృష్ణ జిల్లాలో పర్యటించి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావ�
ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ ఘట్కేసర్,జనవరి 1 : వడ్డెర కులస్తుల అభివృద్ధికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. నూతన సంవత్
Special plan for Nalgonda development | పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్లో అధికారులతో సీఎం సమీక్ష
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్షాలు రాజకీయం చేస్
గోల్నాక : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడెండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్పేట త్రిశూల్ ఫంక్షన్ హాల్లో అంబ�
హయత్నగర్ : హయత్నగర్ డివిజన్లోని దత్తాత్రేయనగర్ కాలనీలో మార్చి నెల వరకు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీని
Constitution day | సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో నడిపించేందుకు వికాస్ మంచ్ సంస్థ కృషి చేస్తోందని సంస్థ అధ్యక్షుడు ఎబెల్, ప్రధాన �
నిర్మల్ అర్బన్ : నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ�
తాండూరు రూరల్ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన తాండూరు మండ లం, గౌతాపూర్, కోటబాసుపల్లిల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధ