గ్రామానికి నిధులిచ్చిన రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రగతిభవన్లో గ్రామ సర్పంచ్కు ఆర్డర్ కాపీ అందజేత 2019లో కీసర అడవిని దత్తత తీసుకున్న టీఆర్ఎస్ ఎంపీ మేడ్చల్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కీసర గ్రామ అభి�
మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణ జోరుగా మౌలిక వసతుల అభివృద్ధి 8,317 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్రంలోని పట్టణాల్లో వెలుగు మొలకలు �
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుగజ్వేల్, జూన్ 30: పల్లెప్రగతితో రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కలెక్ట
రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధనాక్రమంలో అడుగులు వేస్తున్న కేసీఆర్ను ఉద్యమకాలంలోనూ, పరిపా లనా కాలంలోను అడుగడుగునా గమనిస్తూ ఆయన ఆలోచనలను, కార్యాచరణను ఆవిష్క రించడంలో, ‘ఒక్కగానొక్కడు’ రచన ద్వా�
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి | ప్రజల అవసరాలను గుర్తించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేపడితే చిరస్థాయిగా నిలిచిపోతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
మంత్రి కొప్పుల | జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ నిర�
కల్పతరువు| అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ కోసం పదవులతోపాటు కేసీఆర్ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారని చెప్పా
అర్చకులకు టీకాలు ఇప్పించాలి సీఎంను కోరిన గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యన�
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు.