యాచారం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని జాతీయ గ్రామీణభివృద్ధి శాఖ ప్రతినిధులు కితాబిచ్చారు. మండలంలో కొనసాగుతున్న గ్ర
శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బీర్కూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని అభివృద్ధి పరుస్తున్నానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నార�
మంత్రి గంగుల | సబ్బండి వర్ణాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కో�
ఎమ్మెల్యే గూడెం | అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
5,693 కోట్లతో పురోగతిలో ఎస్సార్డీపీ 1,947 కోట్లతో 22 పనులు పూర్తిచేశాం ఔటర్ బయటి నుంచి ట్రాఫిక్ ప్రణాళిక రాష్ట్రంలో జూట్ పరిశ్రమకు ప్రోత్సాహం అసెంబ్లీలో పురపాలక మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమ�
ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇచ్చోడ: అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) మరోసారి ప్రశంసలు అందుకొన్నది. గ్రామంలో వేలాదిగా నాటిన మొక్కల�
32,705 కోట్లతో విద్యుత్తు రంగం అభివృద్ధి అన్ని రంగాలకూ నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో రూ.25 వేల కోట్ల భారం గృహాలకు ఇస్తున్న రాయితీల విలువ రూ.10 వేల కోట్లకు పైనే హైదరాబాద్, సెప్టెంబ�
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్ : జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టర�
నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ నిర్మల్ టౌన్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ �