రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి రూ.8,327 కోట్లు కేటాయించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్-తుకారాంగేట్ అండర్ బ్రిడ్జ్రి, బహుదూర్పుర ఫె్లైఓవర్ వద్ద అండర్పాస్తో పాటు మరో 30 పె్లైఓవర్లు, 18 ఫుట్ఓవర్
‘విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్న పూలే మాటల ఆంతర్యానికి గౌరవం �
మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే ఆ సమాజంలో నివసిస్తున్న పౌరుల ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయం, వైద్యరంగం పరిఢవిల్లాలంటే విద్యా వ్య�
దేశంలో అతిపిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం తెలంగాణ. తక్కువ జనసాంద్రతలో కింది నుంచి పైకి 14వ స్థానం మన తెలంగాణది. కానీ ప్రపంచమే అబ్బురపడే అభివృద్ధిని సాధించింది. దేశంలో అతిపెద
పేదలు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు చిరునామాగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్ణాల సంక్షే�
ఒకనాడు 30 వేల ఎకరాలు కూడా లేని ఆయకట్టు.. 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. వలసపోయిన పక్షులన్నీ.. సొంతగూటికి తిరిగి చేరుకొన్నాయి. తాము పనిచేసుకోవడమే కాకుండా.. పక్క రాష్ర్టాల వారికి కూడా పని కల్పించడం వనపర్తి జిల్
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలో పురుషులతోపాటు పనిచేసే మహిళా కార్మికులు 1857 మార్చి 8న తమ పనిగంటలను 16 నుండి 10 గంటలకు తగ్గించాలంటూ వీధుల్లో ర్యాలీ జరిపారు. నిరసన గళమెత్తిన వీరు య�
కర్నల్ సంతోష్బాబుకు అంగరక్షకుడిగా ఉన్న నా కుమారుడు కుందన్ కుమార్ ఓఝా గల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందాడు. తెలంగాణ వాసి అయిన సంతోష్బాబుకు నా కుమారుడు
రక్షణగా ఉంటే.. మా కుటుంబానికి తెలంగాణ సర్కార్ �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రప్రభుత్వం గత ఏడాది చివరలో విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్' స్పష్టం చేసింది. వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో ఇతర ర
అభివృద్ధి, వికాసాల్లో రంగం ఏదైతేనేమి అన్నింటా అగ్రగామిగా తెలంగాణ దూసుకుపోతున్నది. దీనికి ‘రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్టు’ సాక్ష్యంగా నిలుస్తున్నది. తాజా నివేదిక ప్రకారం.. వృద్ధిరేటు,
ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని, పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని విభాగాల రహదారులు 1,07,871.2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 3.6 శాతం ఉండగా, రోడ్లు,భవనాల�
దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మం�