తెలంగాణ గడ్డపై బాలికల విద్యకు పునాదులేసిన విద్యాలయాల్లో ఒకటి ఆ పాఠశాల.. నిజాం రాజులు సుందరంగా నిర్మించిన భవనంలో వైభవోపేతంగా, వందలమంది బాలికలతో సందడిగా కళకళలాడేది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకుల ఆదరణ కరు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మసీదుల అభివృద్ధి, ఫుట్పాత్లు,మ్యాన్హోళ్ల మరమ్మతులు, వాటి ఎత్తును పెంచడం తదితర పనులను చేపట్టేందుకు గాను రూ.3కోట్ల వరకు నిధులు �
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్
మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18,19 వార్డు కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనా
శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆన్లైన్ వ్యాపార ప్లాట్ ఫాం ‘లివైండ్స్' వెబ్సైట్, యాప్ను శనివారం సాయంత్రం హోటల్ కత్రియాలో సంస్థ నిర్వాహకులు
ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది. నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం
మండల పరిధిలోని గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్లో పంచాయతీ నిధులు రూ.4లక్షలతో 4వ వార్డులో
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు
అల్లాపూర్ డివిజన్ను మునుపెన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో అభివృద్ధి పరిచామని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని వివేకానందనగర్లో జరుగుతున్న అండర్గ్
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిం